చైనా దేశం లో కరోనా కేసులు మళ్ళీ భారీ స్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. అందులోనూ చైనా ఆర్ధిక నగరం షాంఘై లో వైరస్ కట్టలు తెంచుకుని వ్యాప్తి వేగాన్ని పెంచింది. దాంతో అక్కడ నిత్యం భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ను పెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఎప్పుడూ జనాల సందడితో కిటకిట లాడుతుండే వీదుల్లో కేవలం అధికారులు ఏర్పాటు చేసిన నాలుగు కాళ్ళ రోబోట్ లు మరియు ఆరోగ్య కార్యకర్తలు మాత్రమే దర్శనమిస్తున్నారు. అంతే కాకుండా తాజాగా సర్కారు మరికొన్ని కీలక నిర్ణయాలను ప్రజలకు సూచించింది.
చైనా దేశం లో కరోనా కేసులు మళ్ళీ భారీ స్థాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. అందులోనూ చైనా ఆర్ధిక నగరం షాంఘై లో వైరస్ కట్టలు తెంచుకుని వ్యాప్తి వేగాన్ని పెంచింది. దాంతో అక్కడ నిత్యం భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ను పెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఎప్పుడూ జనాల సందడితో కిటకిట లాడుతుండే వీదుల్లో కేవలం అధికారులు ఏర్పాటు చేసిన నాలుగు కాళ్ళ రోబోట్ లు మరియు ఆరోగ్య కార్యకర్తలు మాత్రమే దర్శనమిస్తున్నారు. అంతే కాకుండా తాజాగా సర్కారు మరికొన్ని కీలక నిర్ణయాలను ప్రజలకు సూచించింది.