ప్రతి శనివారం, వెంకటేశ్వర స్వామికి వేడుకొని లక్ష్మీ గవ్వల ముడుపు కడితే,ఆ కలియుగ ప్రత్యక్ష దైవము పేదరికం పోగొట్టగలడని పెద్దలు చెబుతుంటారు. దీనికోసం శనివారం పూట ఉదయాన్నే నిద్ర లేచి, తల స్నానం చేసి, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని అందులో,కుబేర యంత్రం వేసి, ఎర్రటి పువ్వులను ఏడు తీసుకొవాలి.ఆ కుబేర యంత్రం పై పీఠం వేసి, వెంకటేశ్వర స్వామి పటం పెట్టి, పళ్ళు పూలను సమర్పించాలి.
ప్రతి శనివారం, వెంకటేశ్వర స్వామికి వేడుకొని లక్ష్మీ గవ్వల ముడుపు కడితే,ఆ కలియుగ ప్రత్యక్ష దైవము పేదరికం పోగొట్టగలడని పెద్దలు చెబుతుంటారు. దీనికోసం శనివారం పూట ఉదయాన్నే నిద్ర లేచి, తల స్నానం చేసి, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని అందులో,కుబేర యంత్రం వేసి, ఎర్రటి పువ్వులను ఏడు తీసుకొవాలి.ఆ కుబేర యంత్రం పై పీఠం వేసి, వెంకటేశ్వర స్వామి పటం పెట్టి, పళ్ళు పూలను సమర్పించాలి.