జిల్లాల వారీగా పలు రకాల బస్సులు, సంఖ్య నిర్ణయించారు. ఆ మేరకు టెండర్లు ఆహ్వానించారు. ఆసక్తి కల్గిన వారు ఎంఎస్టీసీ ఈ కామర్స్ పోర్టల్ లో రిజిష్టర్ చేసుకోవచ్చు. ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు బిడ్లు దాఖలు చేయవచ్చని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మరిన్ని వివరాల కోసం apsrtc.ap.gov.in వెబ్ సైట్ చూడొచ్చని అక్కడ పూర్తి వివరాలు పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.
జిల్లాల వారీగా పలు రకాల బస్సులు, సంఖ్య నిర్ణయించారు. ఆ మేరకు టెండర్లు ఆహ్వానించారు. ఆసక్తి కల్గిన వారు ఎంఎస్టీసీ ఈ కామర్స్ పోర్టల్ లో రిజిష్టర్ చేసుకోవచ్చు. ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు బిడ్లు దాఖలు చేయవచ్చని ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. మరిన్ని వివరాల కోసం apsrtc.ap.gov.in వెబ్ సైట్ చూడొచ్చని అక్కడ పూర్తి వివరాలు పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.