2016 నవంబర్ 8న చేసిన నోట్ల రద్దు తర్వాత దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో నగదు జప్తు చేసినవాటిల్లో ఇది భారీ మొత్తమని అధికారులు తెలిపారు. ఢిల్లీ సహా పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, గోవాల్లో 42 చోట్ల సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.హవాలా ఆపరేటర్ సంజయ్ జైన్, అతని సంబంధీకుల నుంచి రూ.62 కోట్ల నగదు జప్తు చేశారు ఆదాయ పన్ను శాఖ అధికారులు. దేశవ్యాప్తంగా ఎంట్రీ ఆపరేషన్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న పలువురి ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు.
2016 నవంబర్ 8న చేసిన నోట్ల రద్దు తర్వాత దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో నగదు జప్తు చేసినవాటిల్లో ఇది భారీ మొత్తమని అధికారులు తెలిపారు. ఢిల్లీ సహా పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, గోవాల్లో 42 చోట్ల సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.హవాలా ఆపరేటర్ సంజయ్ జైన్, అతని సంబంధీకుల నుంచి రూ.62 కోట్ల నగదు జప్తు చేశారు ఆదాయ పన్ను శాఖ అధికారులు. దేశవ్యాప్తంగా ఎంట్రీ ఆపరేషన్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న పలువురి ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు.