కరోనా వ్యాక్సిన్ పంపిణీలో తొలుత ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మరో ఏడాదిలోగా దశల వారీగా అందరికీ టీకా అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచిస్తూ తాజాగా లేఖ రాశారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో తొలుత ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మరో ఏడాదిలోగా దశల వారీగా అందరికీ టీకా అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచిస్తూ తాజాగా లేఖ రాశారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.