బీహార్ సిఎం నితీష్ కుమార్ కూడా నివాళి అర్పించారు. ఇక ప్రధాని మాట్లాడుతూ... పటేల్ చేసిన కృషిని, భారతదేశ ఏకీకరణలో ఆయన ఎలా ప్రధాన పాత్ర పోషించారో వివరిస్తూ, ఉగ్రవాదం తీవ్రమైన సమస్యగా మారిన నేటి ప్రపంచంలో ఐక్యత సందేశం మరింత ముఖ్యమని పిఎం మోడీ అన్నారు. సర్దార్ పటేల్ మార్గదర్శకత్వంలో దేశ ప్రగతి కోసం భారత్ తన ప్రతిజ్ఞను ఈ రోజు మరోసారి పునరావృతం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
బీహార్ సిఎం నితీష్ కుమార్ కూడా నివాళి అర్పించారు. ఇక ప్రధాని మాట్లాడుతూ... పటేల్ చేసిన కృషిని, భారతదేశ ఏకీకరణలో ఆయన ఎలా ప్రధాన పాత్ర పోషించారో వివరిస్తూ, ఉగ్రవాదం తీవ్రమైన సమస్యగా మారిన నేటి ప్రపంచంలో ఐక్యత సందేశం మరింత ముఖ్యమని పిఎం మోడీ అన్నారు. సర్దార్ పటేల్ మార్గదర్శకత్వంలో దేశ ప్రగతి కోసం భారత్ తన ప్రతిజ్ఞను ఈ రోజు మరోసారి పునరావృతం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.