హైద్రాబాద్ అభివృద్ధి గ్రాఫిక్స్ కు మాత్రమే పరిమితమైంది అని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రగతి నివేదికలో పచ్చి అబద్ధాలున్నాయి అన్నారు. పన్నుల రూపంలో నగర ప్రజలు 70వేల కోట్లు ప్రభుత్వానికి కడ్తున్నారు అని పేర్కొన్నారు. ఆరున్నరేళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ళు 450మాత్రమే అని ఆయన విమర్శించారు. ఎన్నికల కోసమే ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది అన్నారు. మెట్రో రైల్ ప్రారంభానికి ప్రథమ పౌరుడికి ఆహ్వానం లేకపోవడం అవమానించటమే అని మండిపడ్డారు.
హైద్రాబాద్ అభివృద్ధి గ్రాఫిక్స్ కు మాత్రమే పరిమితమైంది అని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రగతి నివేదికలో పచ్చి అబద్ధాలున్నాయి అన్నారు. పన్నుల రూపంలో నగర ప్రజలు 70వేల కోట్లు ప్రభుత్వానికి కడ్తున్నారు అని పేర్కొన్నారు. ఆరున్నరేళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ళు 450మాత్రమే అని ఆయన విమర్శించారు. ఎన్నికల కోసమే ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది అన్నారు. మెట్రో రైల్ ప్రారంభానికి ప్రథమ పౌరుడికి ఆహ్వానం లేకపోవడం అవమానించటమే అని మండిపడ్డారు.