
ఈ మూవీ కి మొదటి రోజు నైజాం ఏరియాలో 80 లక్షల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 13 లక్షలు , యు ఏ ఏరియా లో 9 లక్షలు , ఈస్ట్ లో 8 లక్షలు , వెస్ట్ లో 6 లక్షలు , గుంటూరు లో 8 లక్షలు , కృష్ణ లో 8 లక్షలు , నెల్లూరు లో 5 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 1.40 కోట్ల షేర్ ... 2.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 10.50 కోట్ల షేర్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసినట్లు అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుంటుంది. ఈ సినిమా ఇంకా 9.10 కోట్ల షేర్ కలెక్షన్ లను సాధించినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకుంటుంది. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష ముఖ్య పాత్రలలో నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.