టాలీవుడ్ లో ఇప్పుడు శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కి మంచి ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే. అగ్ర హీరోలు పాపను తమ సినిమాల్లోకి తీసుకోవాలి అని భావిస్తున్నట్టు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలు  ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో చాలా దూకుడుగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెకు అక్కడ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో తెలుగులో కూడా ఇప్పుడు సినిమాలు చేస్తే బాలీవుడ్ లో కూడా ఉపయోగపడే అవకాశం ఉంది అని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆమె ఇక్కడ ఒక సినిమా చేసే ఆలోచనలో ఉంది. 

 

ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెడతారు అసలు ఆ సినిమా ఏంటీ అనేది తెలియదు. ఇక అఖిల్ సినిమాలో ఆమె నటించే అవకాశం ఉంది అని సమాచారం. అఖిల్ తో ఆమె సినిమా చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది అని పారితోషికం కూడా సెట్ అయింది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. ఆమె ఆ సినిమాను చేస్తుందా లేదా అనేది ఎవరికి కూడా స్పష్టంగా తెలియదు. కాని వార్తలు మాత్ర౦ టాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె గురించి మరో వార్త కూడా వస్తుంది. 

 

ఇక స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే వాటిని బాలీవుడ్ లో ప్రమోట్ చేసుకునే విధంగా మాత్రమే ఆమె సినిమాలు చేస్తుంది అని తెలుస్తుంది. ఆ ఒప్పందం తోనే ఆమె  సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని తెలుస్తుంది. మరి బాలీవుడ్ లో ఆమె చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక తెలుగులో యువ హీరోలు స్టార్ హీరోల పక్కన అయితే ఆమె చేయడం ఖాయంగా ఆకనపడుతుంది  మరి. చూడాలి ఏయే సినిమాలు చేస్తుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: