నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ తో పాటు బీజేపీ నాయకుల పై టీఆరెస్ కార్య కర్తల దాడిని ఖండించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. బండి సంజయ్ కుమార్. ఎంపీ అరవింద్ కు ఫోన్ చేసి మాట్లాడిన బండి సంజయ్ కుమార్.. నిజామాబాద్ పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. రాజాకర్ లాగా వ్యవ హరిస్తున్నారని.. అన్ని శాఖలని గుప్పిట్లో పెట్టుకుని క్రూ రంగా కేసీఆర్ వ్యవహరి స్తున్నాడని నిప్పులు చెరిగారు బండి సంజయ్ కుమార్.. జిల్లా జిల్లాకు నిబంధనలు మారుతాయా? గౌరవ ఎంపీ ఫోన్ చేసినా పోలీసులు స్పందించారా? అని నిలదీశారు బండి సంజయ్ కుమార్. అటు కేసీఆర్ సర్కార్ పై మాజీ మంత్రి ,బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్ తో పాటు బీజేపీ నాయకుల పై టీఆరెస్ కార్య కర్తల దాడిని ఖండించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. బండి సంజయ్ కుమార్. ఎంపీ అరవింద్ కు ఫోన్ చేసి మాట్లాడిన బండి సంజయ్ కుమార్.. నిజామాబాద్ పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. రాజాకర్ లాగా వ్యవ హరిస్తున్నారని.. అన్ని శాఖలని గుప్పిట్లో పెట్టుకుని క్రూ రంగా కేసీఆర్ వ్యవహరి స్తున్నాడని నిప్పులు చెరిగారు బండి సంజయ్ కుమార్.. జిల్లా జిల్లాకు నిబంధనలు మారుతాయా? గౌరవ ఎంపీ ఫోన్ చేసినా పోలీసులు స్పందించారా? అని నిలదీశారు బండి సంజయ్ కుమార్. అటు కేసీఆర్ సర్కార్ పై మాజీ మంత్రి ,బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.