కొయంబతూర్లోని పులియాకులాం ప్రాంతంలో ఉన్న స్టాల్ ముందు ఉన్న ఓ బ్లాక్ బోర్డు అటుగా వెళ్లేవారిని ఆకర్షిస్తోంది. ‘‘మీకు ఆకలిగా ఉందా? ఇక్కడికి వచ్చి కడుపు నింపుకోండి’’ అని దానిపై రాసి ఉంది. ఈ స్టాల్ ఫొటోలను తమిళనాడుకు చెందిన రేడియో జాకీ, ‘అమ్మోరు తల్లి’ సినిమా హీరో, దర్శకుడు ఆర్.జె. బాలాజీ ట్విట్టర్లో పోస్టు చేశాడు. దీంతో నెటిజనులు ఆ మహిళను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మానవత్వం ఇంకా బతికి ఉందని చెప్పేందుకు ఈ మహిళే నిదర్శనమని కొనియాడుతున్నారు.నిజంగా ఆకలితో వున్న వాళ్లకి అన్నం పెట్టేవాళ్ళు అమ్మతో సమానం అని మరోసారి రుజువు అయ్యింది.ప్రస్తుతం ఈ మంచి న్యూస్ సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతుంది..
కొయంబతూర్లోని పులియాకులాం ప్రాంతంలో ఉన్న స్టాల్ ముందు ఉన్న ఓ బ్లాక్ బోర్డు అటుగా వెళ్లేవారిని ఆకర్షిస్తోంది. ‘‘మీకు ఆకలిగా ఉందా? ఇక్కడికి వచ్చి కడుపు నింపుకోండి’’ అని దానిపై రాసి ఉంది. ఈ స్టాల్ ఫొటోలను తమిళనాడుకు చెందిన రేడియో జాకీ, ‘అమ్మోరు తల్లి’ సినిమా హీరో, దర్శకుడు ఆర్.జె. బాలాజీ ట్విట్టర్లో పోస్టు చేశాడు. దీంతో నెటిజనులు ఆ మహిళను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మానవత్వం ఇంకా బతికి ఉందని చెప్పేందుకు ఈ మహిళే నిదర్శనమని కొనియాడుతున్నారు.నిజంగా ఆకలితో వున్న వాళ్లకి అన్నం పెట్టేవాళ్ళు అమ్మతో సమానం అని మరోసారి రుజువు అయ్యింది.ప్రస్తుతం ఈ మంచి న్యూస్ సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతుంది..