వాస్తవానికి ఇది ఎప్పుడో జరగాల్సి ఉంది.. కానీ.. అధికారులు రకరకాల కారణాలతో ఫైల్ ను ఆలస్యం చేశారని చెబుతున్నారు. ప్రభుత్వానికి ఆర్ధికంగా భారమైనా సీఎం దీనికి ఆమోదం తెలిపారని.. అందుకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి అంటున్నారు. 2019 నుంచి ఆగస్టు నుంచి ఆర్ధిక ప్రయోజనాలు వచ్చేలా ఉత్తర్వులు ఇచ్చారని ఆయన తెలిపారు. 2016 నుంచి 19 వరకు రావాల్సిన పెరిగిన జీతాన్ని అరియర్స్ రూపంలో చెల్లిస్తారన్నారు.
వాస్తవానికి ఇది ఎప్పుడో జరగాల్సి ఉంది.. కానీ.. అధికారులు రకరకాల కారణాలతో ఫైల్ ను ఆలస్యం చేశారని చెబుతున్నారు. ప్రభుత్వానికి ఆర్ధికంగా భారమైనా సీఎం దీనికి ఆమోదం తెలిపారని.. అందుకే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి అంటున్నారు. 2019 నుంచి ఆగస్టు నుంచి ఆర్ధిక ప్రయోజనాలు వచ్చేలా ఉత్తర్వులు ఇచ్చారని ఆయన తెలిపారు. 2016 నుంచి 19 వరకు రావాల్సిన పెరిగిన జీతాన్ని అరియర్స్ రూపంలో చెల్లిస్తారన్నారు.