ఎస్సీల మీద కూడా 'ఎస్సి,ఎస్టీ' అట్రాసిటీ కేసు పెట్టడమే రాజారెడ్డి రాజ్యాంగం అని ఆయన అన్నారు. అత్యుత్సాహంతో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న కొంతమంది అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకొని, వెంటనే విడుదల చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణాయపాలెంలో రైతు కుటుంబాలను పరామర్శించి వారికి, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చానని చెబుతూ ఆయన అందుకు సంబందించిన పిక్స్ కూడా షేర్ చేశారు.
ఎస్సీల మీద కూడా 'ఎస్సి,ఎస్టీ' అట్రాసిటీ కేసు పెట్టడమే రాజారెడ్డి రాజ్యాంగం అని ఆయన అన్నారు. అత్యుత్సాహంతో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న కొంతమంది అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకొని, వెంటనే విడుదల చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణాయపాలెంలో రైతు కుటుంబాలను పరామర్శించి వారికి, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చానని చెబుతూ ఆయన అందుకు సంబందించిన పిక్స్ కూడా షేర్ చేశారు.