మలేషియాలోని కౌలాలంపూర్ లో మద్యాహ్నం 12 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 6.6 గా నమోదు అయ్యింది. 642 కిలోమీటర్ల పరిధిలో భూకంపం ప్రభావం చూపిందని అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలను వెంటనే అప్రమత్తం చేశారు. అయితే ఈ భూకంప ప్రమాదంలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంభందించిన సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: