తొలుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు పార్లమెంట్లో హెలికాప్టర్ ప్రమాదం పై ప్రకటన చేయనున్నట్టు ప్రకటించారు. అయితే తాజాగా సాయంత్రం 6.30 గంటలకు ప్రధాని మోడీ నివాసంలో భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ కానుండడంతో ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే కొంత మంది సోషల్ మీడియాలో బిపిన్ రావత్ మృతి చెందారని వార్తలు పోస్ట్ చేసి డిలీట్ చేసారు. ఈ తరుణంలోనే ప్రధాని నివాసంలో భేటీ కావడంతో ఆ సమయంలోనే కీలక విషయాలను ప్రధాని వెల్లడించే అవకాశం కనిపిస్తోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. సాయంత్రం జరిగే ఈ భేటీలో ఏమి ప్రకటిస్తారో వేచి చూడాలి మరీ.
తొలుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు పార్లమెంట్లో హెలికాప్టర్ ప్రమాదం పై ప్రకటన చేయనున్నట్టు ప్రకటించారు. అయితే తాజాగా సాయంత్రం 6.30 గంటలకు ప్రధాని మోడీ నివాసంలో భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ కానుండడంతో ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే కొంత మంది సోషల్ మీడియాలో బిపిన్ రావత్ మృతి చెందారని వార్తలు పోస్ట్ చేసి డిలీట్ చేసారు. ఈ తరుణంలోనే ప్రధాని నివాసంలో భేటీ కావడంతో ఆ సమయంలోనే కీలక విషయాలను ప్రధాని వెల్లడించే అవకాశం కనిపిస్తోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. సాయంత్రం జరిగే ఈ భేటీలో ఏమి ప్రకటిస్తారో వేచి చూడాలి మరీ.