ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్న జిల్లాలు గుంటూరు, కర్నూలు, విజయవాడ. ఈ నేపధ్యంలో ఈ ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి గానూ కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కరోనా వ్యాధి పరిస్థితులను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. 

 

పోలీసులు, వైద్య అధికారులు, రెవెన్యు అధికారులతో కేంద్రం బృందం పర్యటనలో భాగంగా సమీక్ష నిర్వహిస్తుంది. వాస్తవ పరిస్థితులను తెలుసుకోనుంది కేంద్ర బృందం. గుంటూరు, కర్నూలులో రెండు రోజుల పాటు పర్యటించే అవకాశం ఉంది. కాగా ఏపీలో కేసులు 2 వేలకు చేరువలో ఉండగా రికవరీ రేటు క్రమంగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: