నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అంశం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది, అయితే తాజాగా ఈ అంశం పై స్పందించిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఒక తేడా అంటూ పరుషపదజాలం ఉపయోగించారు . 

 

 రఘురామకృష్ణం రాజును తాము మనిషిలా గుర్తించడం లేదని... ఆయన బిజెపి కి వెళ్లి పోతున్నారు గనుకే  మోడీ భజన చేస్తున్నారు అంటూ మండిపడ్డారు తణుకు ఎమ్మెల్యే.

మరింత సమాచారం తెలుసుకోండి: