వివిధ పథకాలు, విధానాలతో మహిళల సాధికారత కోసం నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలోని మొత్తం 294 నియోజకవర్గాల్లోని 78 వేల పోలింగ్ బూత్ల్లో మోదీ ప్రసంగాన్ని ప్రసారం చేశారు. కరోనా నేపథ్యంలో ఒక్కో బూత్లో 25 మందికిపైగా కార్యకర్తలు, ఓటర్లు వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టారు. మోదీ ప్రసంగం ప్రారంభానికి ముందు పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
వివిధ పథకాలు, విధానాలతో మహిళల సాధికారత కోసం నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలోని మొత్తం 294 నియోజకవర్గాల్లోని 78 వేల పోలింగ్ బూత్ల్లో మోదీ ప్రసంగాన్ని ప్రసారం చేశారు. కరోనా నేపథ్యంలో ఒక్కో బూత్లో 25 మందికిపైగా కార్యకర్తలు, ఓటర్లు వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టారు. మోదీ ప్రసంగం ప్రారంభానికి ముందు పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.