రాష్ట్ర రాజధానితో పాటుగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు. అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వ మీడియా సలహాదారు జీవిడి కృష్ణ మోహన్ నేతృత్వంలో 9 మంది అధికారులతో కూడిన కమిటీ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసారు. దీనిపై ఇప్పుడు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర రాజధానితో పాటుగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు. అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వ మీడియా సలహాదారు జీవిడి కృష్ణ మోహన్ నేతృత్వంలో 9 మంది అధికారులతో కూడిన కమిటీ నియమిస్తూ ఆదేశాలు జారీ చేసారు. దీనిపై ఇప్పుడు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.