అల్లు
అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప చిత్రం ప్రమోషన్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలోని టీజర్ ను గ్రాండ్ గా విడుదల చేసిన చాలా రోజులకు మొదటి పాట ను విడుదల చేసింది చిత్రబృందం. అల వైకుంఠపురం సినిమాలో
అల్లు అర్జున్ పాటలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విధంగా ఇప్పుడు పుష్ప పాటలతో సెన్సేషన్ క్రియేట్ చేసే విధంగా ఆ పాటలను
దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి రూపొందించాడు అలా వైకుంఠపురం లో
సినిమా పాటలతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసే విధంగా స్ట్రాటజీని ఉపయోగించిన అల్లుఅర్జున్ సినిమాకి కూడా అదే స్టాటస్ ఉపయోగించడం తాజాగా ఆయన రెండో పాట విడుదల చేస్తున్న విధానమును బట్టి తెలుస్తుంది.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ
సినిమా తొలి పాట భారీ రేంజ్ లో విడుదల కాగా ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది ఈ పాట. పాన్
ఇండియా సినిమా గా రాబోతున్న ఈ
సినిమా ఇప్పటికిప్పుడు
యూట్యూబ్ లో చూసినా కూడా ఏదో ఒక రికార్డును బద్దలు కొడుతూనే ఉంటుంది. అందుకే వేడి తగ్గకుండా మరొక సాంగ్ ను కూడా విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ
సెప్టెంబర్ లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.
అందుకు సంబంధించిన ప్లానింగ్ కూడా ఇప్పటికే జరిగింది.
క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్న ఈ
సినిమా నుంచి ప్రతి నెలా ఒక పాటను విడుదల చేసి
సినిమా పై హైప్ క్రియేట్ చేసే విధంగా చిత్రబృందం భావిస్తోంది.
సుకుమార్ మేకింగ్ లో ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో
రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా
అల్లు అర్జున్ లారీ
డ్రైవర్ గా కనిపిస్తున్నాడు. మలయాళం స్టార్
హీరో ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం రెండు పార్ట్ లుగా వస్తుండగా మొదటి పార్ట్ క్రిష్మస్ కి రెండో పార్ట్ కి వేసవి కి రిలీజ్ చేయాలనీ
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ భావిస్తుంది.