ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కలెక్టర్లు మానవతా ధృక్పథంతో పనిచేస్తూ.. కూలిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వెంటనే వారికి సహాయం అందించాలన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అక్టోబర్ 31వ తేదీలోపు పంట నష్టానికి సంబంధించిన అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలు కూడా 31లోపే పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కరెంట్ పునరుద్ధరణను వేగంగా చేపట్టినందుకు కలెక్టర్లను సీఎం జగన్ అభినందించారు.
ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కలెక్టర్లు మానవతా ధృక్పథంతో పనిచేస్తూ.. కూలిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వెంటనే వారికి సహాయం అందించాలన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అక్టోబర్ 31వ తేదీలోపు పంట నష్టానికి సంబంధించిన అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలు కూడా 31లోపే పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కరెంట్ పునరుద్ధరణను వేగంగా చేపట్టినందుకు కలెక్టర్లను సీఎం జగన్ అభినందించారు.