అలాగే రేవంత్ నాయకత్వంలో సాగుతున్న దళిత గిరిజన దండోరా సభను తెలంగాణ విమోచన దినం రోజైన సెప్టెంబర్ 17 న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాక గజ్వెల్ భారీ సభను నిర్వహించ తలపెట్టారు. ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించారు కూడా. ఈ నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ సభలతో అధికార టీఆర్ఎస్ పార్టీలో కాస్త అలజడి మొదలయినట్టు తెలుస్తోంది. ఈ సభ వేదిక ద్వారా కేసీఆర్ పాలనపై విమర్శానాస్త్రాలు సందించేందుకు సిద్దం అవుతున్నారు ఇరు పార్టీల నేతలు. అయితే, ఈ సభల ప్రభావం టీఆర్ ఎస్ పార్టీపై ఏమేరకు చూపుతుందో వేచి చూడాలి.
అలాగే రేవంత్ నాయకత్వంలో సాగుతున్న దళిత గిరిజన దండోరా సభను తెలంగాణ విమోచన దినం రోజైన సెప్టెంబర్ 17 న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాక గజ్వెల్ భారీ సభను నిర్వహించ తలపెట్టారు. ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించారు కూడా. ఈ నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ సభలతో అధికార టీఆర్ఎస్ పార్టీలో కాస్త అలజడి మొదలయినట్టు తెలుస్తోంది. ఈ సభ వేదిక ద్వారా కేసీఆర్ పాలనపై విమర్శానాస్త్రాలు సందించేందుకు సిద్దం అవుతున్నారు ఇరు పార్టీల నేతలు. అయితే, ఈ సభల ప్రభావం టీఆర్ ఎస్ పార్టీపై ఏమేరకు చూపుతుందో వేచి చూడాలి.