ఇండియన్ మార్కెట్ పై తన పట్టు సాధిస్తున్న టొయోటా కంపెనీ కొత్తగా యారిస్ సెడన్ వెహికల్ ను ఇంట్రడ్యూస్ చేసింది. 8.75 లక్షల ప్రారంభ ధరతో వస్తున్న ఈ వెహికల్ టాప్ ఎండ్ వేరియెంట్ వెహికల్ ధర 14.07 లక్షల దాకా ఎక్స్ షోరూం ప్రైజ్ ఫిక్స్ చేయబడింది. దేశవ్యాప్తంగా టొయోటా డీలర్స్ వద్ద ఈ యారిస్ వెహికల్ అడ్వాన్స్ బుక్ చేసుకునే సౌలభ్యం కలిగించారు. 


ఈ వెహికల్స్ వచ్చే నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, హ్యుండై వెర్నాకు పోటీగా టొయోటా దీన్ని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. కచ్చితంగా టొయోటా అభిమానులకు ఈ సరికొత్త యారిస్ కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పొచ్చు.


మరి ఇంకెందుకు ఆలస్యం కొత్త వెహికల్ అది కూడా టొయోటా బ్రాండ్ కావాలనుకునే వారు యారిస్ ను బుక్ చేసుకోవచ్చు. ఫుల్ టెక్నికల్ అప్డేట్ తో వచ్చిన ఈ వెహికల్ టొయోటా మోటార్స్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: