ముస్లిం పాకిస్థాన్లాగా హిందుత్వ భారత్ తయారు చేయాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇందుకోసం మనం స్వాతంత్ర్య పోరాటం చేయలేదు. ఈ భావజాలం మన రాజ్యాంగంలోనూ లేదు. ఇది భారతీయత అనే మౌలిక భావనకే విరుద్ధం. నాలాంటి గర్వించే హిందువులు బిజేపి భావజాలాన్ని అంగీకరించరు. గతంలో భారత భూభాగం విభజన జరిగితే ఇప్పుడు భారత ఆత్మ విభజన జరుగుతోంది" అని థరూర్ తన పుస్తకంలో వివరించారు.
ముస్లిం పాకిస్థాన్లాగా హిందుత్వ భారత్ తయారు చేయాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇందుకోసం మనం స్వాతంత్ర్య పోరాటం చేయలేదు. ఈ భావజాలం మన రాజ్యాంగంలోనూ లేదు. ఇది భారతీయత అనే మౌలిక భావనకే విరుద్ధం. నాలాంటి గర్వించే హిందువులు బిజేపి భావజాలాన్ని అంగీకరించరు. గతంలో భారత భూభాగం విభజన జరిగితే ఇప్పుడు భారత ఆత్మ విభజన జరుగుతోంది" అని థరూర్ తన పుస్తకంలో వివరించారు.