గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజలు ఇప్పుడు వరదల కారణంగా ఎన్నో కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. దీనితో వారికి రాష్ట్ర ప్రభుత్వం 10 వేల ఆర్ధిక సహాయం ప్రకటించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వివిధ ప్రాంతాల్లో ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం  మంజూరు చేసిన ఆర్ధిక సహాయం ను మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ అందిస్తారు.

12.00 గంటలకు అమీర్ పేట డివిజన్ పరిధిలోని గంగూబయ్ బస్తీ, బుద్ధ నగర్ లో ఆయన అందిస్తారు. 12.30 గంటలకు ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని  బీఎస్ మక్తా, రాజ్ నగర్, మారుతి నగర్ లో అందిస్తారు. 1.00 గంటలకు షేక్ పెట్ డివిజన్ పరిధిలోని ఎంజీ నగర్ లో అందిస్తారు. 1.30 గంటలకు మంగల్ హాట్ డివిజన్ పరిధిలోని  అల్లం బండలో, 2.00 గంటలకు టోలీ చౌకి డివిజన్ పరిధిలోని నదీమ్ కాలనీలో ఆర్ధిక సహాయం ను స్థానిక ఎమ్మెల్యేలు లు, కార్పొరేటర్ లతో కలిసి బాధిత కుటుంబాలకు పంపిణీ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: