విచారణకు సహకరించకపోవటం వల్ల కస్టడిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ కేసులో కీలకంగా ఉన్న శివశంకర్కు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాదించింది. ఈడీ వాదనలను ఏకీభవించిన న్యాయస్థానం.. బెయిల్కు నిరాకరించింది.యూఏఈ నుంచి వచ్చిన సరకు రవాణాలో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగి అయిన సరిత్ను జులై 5న అరెస్ట్ చేశారు. కాన్సులేట్ మాజీ ఉద్యోగిని స్వప్నా సురేశ్, అతని సన్నిహితుడు సందీప్ నాయర్ను కూడా అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ.
విచారణకు సహకరించకపోవటం వల్ల కస్టడిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ కేసులో కీలకంగా ఉన్న శివశంకర్కు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాదించింది. ఈడీ వాదనలను ఏకీభవించిన న్యాయస్థానం.. బెయిల్కు నిరాకరించింది.యూఏఈ నుంచి వచ్చిన సరకు రవాణాలో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగి అయిన సరిత్ను జులై 5న అరెస్ట్ చేశారు. కాన్సులేట్ మాజీ ఉద్యోగిని స్వప్నా సురేశ్, అతని సన్నిహితుడు సందీప్ నాయర్ను కూడా అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ.