తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్ లలో కుంభవృష్టి వర్షం కురవడంతో ఆయా ప్రాంతాల్లో చాలా కాలనీలు నీట మునిగాయి. ఇక నిలిచిన ఆ వరద నీటిని తొలగించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. అంతే కాదు ఈరోజు ఉదయం 11 గంటల వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్ లలో కుంభవృష్టి వర్షం కురవడంతో ఆయా ప్రాంతాల్లో చాలా కాలనీలు నీట మునిగాయి. ఇక నిలిచిన ఆ వరద నీటిని తొలగించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. అంతే కాదు ఈరోజు ఉదయం 11 గంటల వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.