ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉదృతి ఎక్కువగా ఉంది. ప్రతి రోజు 4వేల నుంచి ఆరు వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.ఇటు మరణాలు కూడా అధికంగానే సంభవిస్తున్నాయి. దీనిని కట్టడి చేసేందుకు లాక్డౌన్యే బెటర్ అంటూ చాలా మంది ప్రభుత్వానికి సూచనలు చేశారు. లాక్డౌన్ వల్ల కేసులు మరణాలు తగ్గేఅవకాశం ఎక్కువగానే ఉంది.మొదటి దశలో రెండు నెలల పాటూ లాక్డౌన్ పెట్టడంతో అప్పుడు కేసులు అధికంగా నమోదు కాలేదు.ప్రధానంగా సరిహద్దు రాష్ట్రాల మధ్య రాకపోకలు నియంత్రిస్తే కరోనా కేసులు తగ్గుముఖం పడుతాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉదృతి ఎక్కువగా ఉంది. ప్రతి రోజు 4వేల నుంచి ఆరు వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.ఇటు మరణాలు కూడా అధికంగానే సంభవిస్తున్నాయి. దీనిని కట్టడి చేసేందుకు లాక్డౌన్యే బెటర్ అంటూ చాలా మంది ప్రభుత్వానికి సూచనలు చేశారు. లాక్డౌన్ వల్ల కేసులు మరణాలు తగ్గేఅవకాశం ఎక్కువగానే ఉంది.మొదటి దశలో రెండు నెలల పాటూ లాక్డౌన్ పెట్టడంతో అప్పుడు కేసులు అధికంగా నమోదు కాలేదు.ప్రధానంగా సరిహద్దు రాష్ట్రాల మధ్య రాకపోకలు నియంత్రిస్తే కరోనా కేసులు తగ్గుముఖం పడుతాయి.