వైసీపీ పార్టీ ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి అయిన శ్యామ్ కలకడ కరోనా భారిన పడి కన్ను మూసారు. అతి పిన్న వయసులో కీలక నేతను కోల్పోవడం పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్య మంత్రి వైస్ జగన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసారు. శ్యామ్ మరణ వార్త వైసీపీ లో తీవ్ర అలజడిని సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎంతో భవిష్యత్తు ఉండి పార్టీ లో నిబద్దత కలిగిన వ్యక్తిని కోల్పోవడం పట్ల ఆ పార్టీ లో నిరాశ కనిపిస్తుంది. వైస్ జగన్ శ్యామ్ భార్య సుప్రియ ను ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: