తక్కువ ఖర్చుతో ఎక్కువ మేలు చేకూరే పనులను రేవంత్ సర్కారు టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ళ బ్యారేజ్ ల నిర్మాణ నాణ్యత, అనాలోచిత డిజైన్లు, అవినీతిపై సమగ్ర విచారణకు ఇప్పటికే ఆదేశించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు కృష్ణానది, గోదావరి నదిలో సరైన నీటి వాటాను సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ మేలు చేకూరే పనులను రేవంత్ సర్కారు టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ళ బ్యారేజ్ ల నిర్మాణ నాణ్యత, అనాలోచిత డిజైన్లు, అవినీతిపై సమగ్ర విచారణకు ఇప్పటికే ఆదేశించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు కృష్ణానది, గోదావరి నదిలో సరైన నీటి వాటాను సాధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.