హీరో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ కలిసి నటించిన మూవీ కుమారి 21ఎఫ్. ఈ సినిమాని డైరెక్టర్ సూర్య ప్రతాప్ తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమాకి తన వంతు సహాయం చేశాడు. ఈ సినిమాలో సుదర్శన్, నవీన్, నోయల్ వంటివారు ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ అందించడం విశేషం. ఈ సినిమాకి ముఖ్యంగా పాటలే ప్రధాన కారణమని చెప్పవచ్చు.

సినిమా 2015 వ సంవత్సరం లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. మంచి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-5.45 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-1.42 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-1.45 కోట్ల రూపాయలు.
4). ఈస్టు-89 లక్షల రూపాయలు.
5). వేస్ట్-77 లక్షల రూపాయలు.
6). గుంటూరు-86 లక్షల రూపాయలు.
7). కృష్ణ-83 లక్షల రూపాయలు.
8). నెల్లూరు-26 లక్షల రూపాయలు.

9).ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలెక్షన్ల విషయానికి వస్తే..11.83 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.

10). రెస్టాఫ్ ఇండియా-1.82 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..13.65 కోట్ల  రూపాయల కలెక్షన్లను సంపాదించింది.

ఇక కుమారి 21 ఎఫ్ సినిమా.. థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..5 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరగగా.. ఈ సినిమా ముగిసే సమయానికి.. దాదాపుగా 13.65 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో ఈ సినిమా కొన్న బయ్యర్లకు ఏకంగా 8.65 కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది. దీంతో ఈ సినిమా ఈ ఏడాది మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇక దీని తర్వాత హీరో రాజ్ తరుణ్ కు ఒక్క సినిమా కూడా సరైన హిట్ రాలేదు. అయితే తాజాగా అనుభవించు రాజా ఈ సినిమాతో నైనా మంచి విజయాన్ని అందుకుంటారు ఏమో చూద్దాం.రాజ్ తరుణ్ కు ఈసారైనా  అదృష్టం వరిస్తుంది చూద్దాం

మరింత సమాచారం తెలుసుకోండి: