ఈ సినిమా 2015 వ సంవత్సరం లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. మంచి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే..
1). నైజాం-5.45 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-1.42 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-1.45 కోట్ల రూపాయలు.
4). ఈస్టు-89 లక్షల రూపాయలు.
5). వేస్ట్-77 లక్షల రూపాయలు.
6). గుంటూరు-86 లక్షల రూపాయలు.
7). కృష్ణ-83 లక్షల రూపాయలు.
8). నెల్లూరు-26 లక్షల రూపాయలు.
9).ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలెక్షన్ల విషయానికి వస్తే..11.83 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
10). రెస్టాఫ్ ఇండియా-1.82 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది.
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..13.65 కోట్ల రూపాయల కలెక్షన్లను సంపాదించింది.
ఇక కుమారి 21 ఎఫ్ సినిమా.. థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే..5 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరగగా.. ఈ సినిమా ముగిసే సమయానికి.. దాదాపుగా 13.65 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో ఈ సినిమా కొన్న బయ్యర్లకు ఏకంగా 8.65 కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది. దీంతో ఈ సినిమా ఈ ఏడాది మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇక దీని తర్వాత హీరో రాజ్ తరుణ్ కు ఒక్క సినిమా కూడా సరైన హిట్ రాలేదు. అయితే తాజాగా అనుభవించు రాజా ఈ సినిమాతో నైనా మంచి విజయాన్ని అందుకుంటారు ఏమో చూద్దాం.రాజ్ తరుణ్ కు ఈసారైనా అదృష్టం వరిస్తుంది చూద్దాం