ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచి పోయారని కొనియాడారు అచ్చెన్నాయుడు. ఎన్టీఆర్, టీడీపీ హయాం లోనే దేశంలో సంక్షేమమనే పదం పుట్టిందన్నారు అచ్చెన్నాయుడు. రూ. 35 పెన్షన్ పథకాన్ని ఆనాడు ఎన్టీఆరే ప్రారంభించారని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జగన్ అనే వైరస్ పట్టిందని.. జగన్ వైరస్ అతి పెద్ద వైరస్ అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు అచ్చెన్నాయుడు.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచి పోయారని కొనియాడారు అచ్చెన్నాయుడు. ఎన్టీఆర్, టీడీపీ హయాం లోనే దేశంలో సంక్షేమమనే పదం పుట్టిందన్నారు అచ్చెన్నాయుడు. రూ. 35 పెన్షన్ పథకాన్ని ఆనాడు ఎన్టీఆరే ప్రారంభించారని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి జగన్ అనే వైరస్ పట్టిందని.. జగన్ వైరస్ అతి పెద్ద వైరస్ అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు అచ్చెన్నాయుడు.