అంటూ ట్వీట్ చేసారు. దీనిపై పలువురు అర్చక పండితులు కూడా స్పందించి బండ్లగణేష్ కళ్ళు తెరిపిస్తున్నారు శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానం అర్చకుడైనటువంటి అగ్రహారం రాఘవేంద్ర స్పందిస్తూ ఇలా ట్వీట్ చేశారు " ఇది అపద్దం. లంకనుండి పుష్పక విమానం లో వచ్చారు రాములవారు. ఇంకొవిషయం దసరాకు రావణవధకు సంబంధంలేదు.వాల్మీకి అటువంటిది ఏమి వ్రాయలేదు. " అంటూ చెప్పారు. అయితే బండ్లగణేష్ మాత్రం ఈ ట్రోల్స్ పై స్పందించలేదు.
అంటూ ట్వీట్ చేసారు. దీనిపై పలువురు అర్చక పండితులు కూడా స్పందించి బండ్లగణేష్ కళ్ళు తెరిపిస్తున్నారు శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానం అర్చకుడైనటువంటి అగ్రహారం రాఘవేంద్ర స్పందిస్తూ ఇలా ట్వీట్ చేశారు " ఇది అపద్దం. లంకనుండి పుష్పక విమానం లో వచ్చారు రాములవారు. ఇంకొవిషయం దసరాకు రావణవధకు సంబంధంలేదు.వాల్మీకి అటువంటిది ఏమి వ్రాయలేదు. " అంటూ చెప్పారు. అయితే బండ్లగణేష్ మాత్రం ఈ ట్రోల్స్ పై స్పందించలేదు.