ఒక పక్క కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు అందరూ కంగారు పడి చస్తుంటే కొందరు మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని శేరిలింగం పల్లి పాపిరెడ్డి కాలనీలో... ఒక వ్యక్తికి కరోనా రాగా ఆర్ ఎంపీ వైద్యుడు పుండరీకం చికిత్స చేసాడు. ఒక ప్రైవేటు ల్యాబులో కరోనా పరిక్షలు చేసాడు. 

 

ఈ విషయం అధికారులకు తెలియడం తో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి, కరోనా పరిక్షలు చేసారు. అతనికి నెగటివ్ అని వచ్చింది. ఇక అతనికి కరోనా పరిక్షలు చేసిన సాయి పూజ డయాగ్నొస్టిక్ సెంటర్, మందులు ఇచ్చిన భవాని క్లీనిక్ అలాగే మెడికల్ షాపుని సీజ్ చేసారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: