ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రానికి సంబంధించిన టీజర్ త్వరలోనే రాబోతుంది అన్న వార్తలు ఇప్పుడు ప్రభాస్ అభిమానులలో ఎంతో సంతోషాన్ని కలగజేస్తున్నాయి. ప్రస్తుతం నెంబర్ వన్ పాయింట్ ఇండియా స్టార్ గా ఉన్న ప్రభాస్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా చేయడం విశేషం వాస్తవానికి ఈ సినిమా యొక్క షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కూడా గ్రాఫిక్స్ కు ఎంత సమయాన్ని తీసుకోవడం పట్ల ఈ చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

 బాలీవుడ్ లో రూపొందించిన ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తుంది రామాయణం ఆధారంగా రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాకు ఇంత సమయం పడుతుంది అని చెప్పాలి. ప్రభాస్ తప్ప మిగతా చాలామంది బాలీవుడ్ నటుడు ఈ సినిమాలో నటిస్తున్నారు హీరోయిన్గా కోతీసన నటిస్తుంటే రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉండడం ఈ సినిమా పట్ల అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

 అయితే ఈ సినిమాకు యొక్క విడుదల దగ్గర పడుతున్న కొద్ది ఇంకా టీజర్ విడుదల చేయకపోవడంపై మనలో కొంత ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నాడు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వెల్లడిస్తున్నారు దీంతో ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేయాలని అభిమానుల కోరిక నెరవేర్చాలని ప్రభాస్ మేకర్స్ కు చెప్పగా వారు త్వరలోనే ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు మరి ఎప్పుడు విడుదల చేస్తారు అన్న విషయాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ సినిమాను వచ్చేయడాది సంక్రాంతికి విడుదల చేయాలని ఎప్పటికీ చిత్ర బృందం నిర్ణయించింది త్వరలోనే విడుదల తేదీని కూడా వారు స్పష్టం చేయనున్నారు. మరి ఎన్నో అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క ఫలితం ఏ స్థాయి లో ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: