భారత  దేశంలో కరోనా ప్రభావం రోజుకు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంది.. జనతా కర్ఫ్యూ పేరుతో ప్రభుత్వాలు ప్రజలను లాక్ డౌన్ పేరుతో హౌజ్ అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాలకు ఎందరో మహనీయుల విరాళాలను అందిస్తున్నారు.. ఇప్పటికే. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయాన్ని అందించారు... ఇంకా చాలా మంది ముందుకు వస్తున్నారు..

 

 

 

సినిమాల ద్వారా అభిమానులను ఎంతగా ఏర్పరుచుకున్నారు..అలాగే పెదాలను ఆదుకోవడంలో కూడా ముందుకొస్తున్నారు..ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు విరాళాలు అందించారు.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం, సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది. దాంతో ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి..

 

 

 

లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.. అంతేకాకుండా అన్నీ వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.. ఈ మేరకు రవాణా సంస్థ ఎక్కడిక్కడ నిలిచిపోయింది.. ఇక పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య కార్మికులు అహర్నిశలు కష్టపడుతో ప్రజలను కరోనా బారీన పడకుండా కాపాడుతున్నారు.. దాంతో వారి సేవలను మెచ్చి సినీ రాజకీయ ప్రముఖులు వారిని అభినందిస్తున్నారు.. 

 

 

 


అసలు విషయానికొస్తే.. ప్రజలు ఎక్కడిక్కడ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయారు.. దీంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు..మరోక విషయమేంటంటే .. లాక్ డౌన్ కారణంగా వాణిజ్య , స్వచ్చంధ సంస్థలు మూతపడ్డాయి.. అయితే బడికి వెళ్తున్న చిన్న పిల్లలకు స్కూల్ కు వెళ్ళిన వెళ్లాక పోయిన కూడా పీజులు చెల్లించాలని ఆఫోహాలు షికారు చేశాయి. అయితే ఈ విషయం పై స్పందించిన మినిస్టర్ కేవలం ట్యూషన్ కు వెళ్లే స్టూడెంట్స్ మాత్రం ఫీజులు చెల్లించాలని నిర్దారించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: