భార్య భర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు కామన్  అంతే కాకుండా కొన్ని గొడవలు పూర్తి గా పెరిగి పోవడం తో  ఒక్కోసారి బంధాలు కూడా తెగిపోతాయి..అందుకే పెద్దల సమక్షంలో చేసుకున్న పెళ్లి జీవితాన్ని చూపిస్తుంది.. ఏదైనా జరిగిన సర్ది చెప్తారని అందరూ అనుకుంటారు.. ఇకపోతే ఓ గొడవ కారణం గా మస్తాపాని కి గురైన భర్త ఉరివేసుకు ని ఆత్మ హత్య చేసుకున్న ఘటన ఆలస్యం గా వెలుగు లోకి వచ్చింది.. 

 

 

 

వివరాల్లోకి వెళితే..ప్రకాశం జిల్లా లో జరిగింది. గిద్దలూరు మండలం లోని ముండ్లపాడుకి చెందిన నాగేంద్ర రెడ్డికి వెల్లుపల్లె గ్రామానికి చెందిన భార్గవి తో నాలుగేళ్ల కిందట వివాహమైంది. వారికి ఒక కొడుకు ఉన్నాడు. ఇటీవల స్వగ్రామం ముండ్లపాడు నుంచి వెల్లుపల్లె వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నారు.అలా రోజులు గడుపు తున్నారు.. అయితే చిన్న చిన్న గోవడలు కారణం గా పిల్లాడి ని ఒంటరి చేశారు..  

 

 

 

 

 

లాక్‌డౌన్ కారణం గా పనుల్లేక పోవడం తో స్వగ్రామం వెళ్లిపోదామని భర్త నాగేంద్ర రెడ్డి చెబుతూ వస్తున్నాడు. అయితే అందుకు భార్గవి నిరాకరించింది. తాను ముండ్లపాడు రానని తెగేసి చెప్పింది. భార్య తన మాట వినడం లేదని మనస్థాపా ని కి గురైన భర్త నాగేంద్రరెడ్డి అఘాయిత్యాని కి పాల్పడ్డాడు. ఇంట్లో నే ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. 

 

 

 

 

 

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.అతను మాటకే పోయాడా లేక ఇంకేదైనా కారణముందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు...అందుకే ఏదైనా క్షణికావేశంలో తప్పు చేయకూడదని అంటున్నారు.. భార్య భర్తల గొడవలు అనేవి వెలుతురున్నవరకే చీకటి అయ్యాక అంతా మామూలే.. అంతా మార్చి పోయి ఒక్కటవుతారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: