ప్రపంచంలోని గుర్తింపు పొందిన స్మార్ట్ మొబైల్ సంస్థలలో షావోమి కూడా ఒకటి. తాజాగా తమ కస్టమర్లకు ఒక బంపర్ ఆఫర్ ను తెలియజేస్తోంది షావోమి. షావోమి నుంచి స్మార్ట్ వాచ్ ధరలపై, ఇయర్ ఫోన్స్, వంటివాటిపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.


షావోమి సంస్ధ నుంచి వెలువడ్డ ల్యాప్ ట్యాప్, మొబైల్స్, స్మార్ట్ వాచెస్, ఇతరత్రా వాటిపై కూడా తక్కువ ధరకే ఆ ప్రొడక్షన్ అందిస్తోంది. వీటిపై 50% డిస్కౌంట్ తో కస్టమర్లకు వీటిని అందిస్తోంది. ఈ ఆఫర్ కేవలం ఈ రోజు మాత్రమే ప్రకటించింది.

Mi నుంచి యాక్సెసరీస్ బొనాంజ నుండి స్మార్ట్ వాచ్ పై 8000 వేల రూపాయలను డిస్కౌంట్ తో తగ్గించి మనకు ఇస్తోంది. ఈ అసలు ధర 15,999 రూపాయలు ఉండగా వీటిని సగం ధరకే మనకి ఇస్తోంది. ఇక అంతే కాకుండా ఎంఐ కంపెనీ నుంచి వెలువడిన ఇయర్ ఫోన్స్ ను కూడా 199 రూపాయలకే అందిస్తోంది. వీటి అసలు ధర 999 రూపాయలు.

ముఖ్యంగా mi స్మార్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ను కూడా ఈ ఆఫర్లో  మనం పొందవచ్చు. వీటి అసలు ధర 1,799 రూపాయలు కాగా, ఆఫర్ కింద 499 రూపాయలకే మనకు లభిస్తుంది.Mi స్మార్ట్ బ్యాండ్-4 వాచీ ధర 2,499 రూపాయలు కాగా, వీటిని ఆఫర్ కింద 1,299 రూపాయలకే ఇస్తున్నది.ఇక సంగీత ప్రియుల కోసం  mi పాకెట్ స్పీకర్ ను తక్కువ ధరకే ప్రకటించింది.

ఈ పాకెట్ స్పీకర్ ధర 1,499 రూపాయలు కాగా, దీనిని బోనాంజా సేల్స్ కింద 799 రూపాయలకే మనకు లభిస్తుంది. ఇక అంతే కాకుండా ఎంఐ ప్రొటెక్షన్ గ్లాస్ ను కేవలం 49 రూపాయలకే లభిస్తోంది. దీని అసలు ధర 599 రూపాయలు. ఈ ఆఫర్ ను కేవలం నిన్న, ఈ రోజు మాత్రమే అందుబాటులో ఉన్నట్లుగా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: