ఏ ఒక్క ప్రభుత్వాసుపత్రి లోనూ మందుల కొరత అనేది రాకూడదన్న ప్రభుత్వం.. మందుల కొనుగోలుకు రూ.650 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపింది. మందుల కొనుగోలుకు బడ్జెట్ కొరత లేదని.. స్థానికంగా మందుల కొనుగోలుకు కూడా ఒకేవిధమైన టెండర్ ప్రక్రియను తీసుకొస్తున్నామని తెలిపింది. బిల్లుల చెల్లింపు విషయంలో మాత్రం కేంద్రీకృత పర్యవేక్షణ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వాసుపత్రుల్లో సిసి కెమెరాలు , బయోమెట్రిక్ హాజరు పరికరాలు సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించింది.
ఏ ఒక్క ప్రభుత్వాసుపత్రి లోనూ మందుల కొరత అనేది రాకూడదన్న ప్రభుత్వం.. మందుల కొనుగోలుకు రూ.650 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపింది. మందుల కొనుగోలుకు బడ్జెట్ కొరత లేదని.. స్థానికంగా మందుల కొనుగోలుకు కూడా ఒకేవిధమైన టెండర్ ప్రక్రియను తీసుకొస్తున్నామని తెలిపింది. బిల్లుల చెల్లింపు విషయంలో మాత్రం కేంద్రీకృత పర్యవేక్షణ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వాసుపత్రుల్లో సిసి కెమెరాలు , బయోమెట్రిక్ హాజరు పరికరాలు సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించింది.