ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం విషయంలో ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా సరే అది మాత్రం ఆగడం లేదు. తెలంగాణా సరిహద్దుల నుంచి భారీగా... ఇప్పుడు అక్రమ మద్యం ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెడుతుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఫలితం మాత్రం కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు వాలంటీర్ లు ప్రభుత్వ ఉద్యోగస్తులు కరోనా బారిన పడటం భయపెడుతున్న అంశం. 

 

తాడేపల్లిలో అక్రమంగా కారులో మద్యం తరలిస్తూ వార్డు వాలంటీర్ పోలీసులకు దొరికాడు. అతను వద్ద నుంచి 24 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఖమ్మం జిల్లా నుంచి నల్గొండ జిల్లా నుంచి మద్యం ఎక్కువగా ఏపీలోకి వస్తుందని అధికారులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: