వరదల ఉద్ధృతికి నాలుగు జిల్లాల్లోని 97 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని కర్ణాటక విపత్తు నిర్వహిణ బృందం తెలిపింది.ఆయా గ్రామాల్లోని 36,290 మంది ప్రజలను 174 పునరావాస శిబిరాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.బెంగళూరులోని పలు ప్రాంతాల్లోనూ ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. బెంగళూరులో రికార్డు స్థాయిలో 39.6 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసిట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది.
వరదల ఉద్ధృతికి నాలుగు జిల్లాల్లోని 97 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని కర్ణాటక విపత్తు నిర్వహిణ బృందం తెలిపింది.ఆయా గ్రామాల్లోని 36,290 మంది ప్రజలను 174 పునరావాస శిబిరాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.బెంగళూరులోని పలు ప్రాంతాల్లోనూ ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. బెంగళూరులో రికార్డు స్థాయిలో 39.6 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసిట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది.