రాష్ట్రాలు కూడా చాలా వరకు కూడా దూకుడుగా ఉన్నాయి. ఇక తాజాగా కరోనాకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో భారత్ మరో మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 70 లక్షలకు పైగా రోగులు నయమై డిశ్చార్జ్ అయ్యారు. ఇది జాతీయ రికవరీ రేటులో పెరుగుదలకు దారితీసిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. రికవరీ రేటు ఇండియాలో 90 శాతం వరకు ఉందని కేంద్రం చెప్పింది.
రాష్ట్రాలు కూడా చాలా వరకు కూడా దూకుడుగా ఉన్నాయి. ఇక తాజాగా కరోనాకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో భారత్ మరో మైలురాయిని దాటింది. ఇప్పటి వరకు 70 లక్షలకు పైగా రోగులు నయమై డిశ్చార్జ్ అయ్యారు. ఇది జాతీయ రికవరీ రేటులో పెరుగుదలకు దారితీసిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. రికవరీ రేటు ఇండియాలో 90 శాతం వరకు ఉందని కేంద్రం చెప్పింది.