మూడు సభలలో పాల్గొననున్న ప్రధాని మోడీ... ఎన్డియేకి ప్రచారం చేస్తారు. రెండు సభల్లో పాల్గొననున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... మహాకూటమికి ప్రచారం చేసారు. వాల్మీకీ నగర్, దర్భాంగా జిల్లాల్లో రాహుల్ గాంధీ ప్రచార సభలు నిర్వహిస్తారు. పాట్నా, ముజాఫర్ పూర్, దర్భంగాలలో ప్రధాని మోడీ సభలలో పాల్గొని ప్రసంగిస్తారు. దీనితో పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేసారు.
మూడు సభలలో పాల్గొననున్న ప్రధాని మోడీ... ఎన్డియేకి ప్రచారం చేస్తారు. రెండు సభల్లో పాల్గొననున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ... మహాకూటమికి ప్రచారం చేసారు. వాల్మీకీ నగర్, దర్భాంగా జిల్లాల్లో రాహుల్ గాంధీ ప్రచార సభలు నిర్వహిస్తారు. పాట్నా, ముజాఫర్ పూర్, దర్భంగాలలో ప్రధాని మోడీ సభలలో పాల్గొని ప్రసంగిస్తారు. దీనితో పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేసారు.