10 చోట్ల చెక్ పోస్టులు, 4 చోట్ల పికెటింగ్ ఏర్పాటు చేశాము అని ఆయన తెలిపారు. మొత్తం 3 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు అని ఆయన అన్నారు. నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేసారు. కాగా జిల్లా జైలు వద్దకు భారీగా నేతలు చేరుకున్నారు.
10 చోట్ల చెక్ పోస్టులు, 4 చోట్ల పికెటింగ్ ఏర్పాటు చేశాము అని ఆయన తెలిపారు. మొత్తం 3 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు అని ఆయన అన్నారు. నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేసారు. కాగా జిల్లా జైలు వద్దకు భారీగా నేతలు చేరుకున్నారు.