నవంబర్ నాలుగో తేదీకి బిడ్డింగ్ ప్రక్రియ ముగుస్తుందన్న నాఫెడ్... మరుసటి రోజు టెండర్లు తెరుస్తామని వెల్లడించింది. జవహార్లాల్ నెహ్రూ, కండ్లా పోర్టుల్లో డెలివరీ ఉంటుందని తెలిపింది.ప్రభుత్వం తరఫున నిర్వహించే ఉల్లి బఫర్ స్టాక్ క్రమంగా తగ్గిపోతున్న క్రమంలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సరఫరాను పెంచాలని భావిస్తున్నట్లు తెలిపింది నాఫెడ్.
నవంబర్ నాలుగో తేదీకి బిడ్డింగ్ ప్రక్రియ ముగుస్తుందన్న నాఫెడ్... మరుసటి రోజు టెండర్లు తెరుస్తామని వెల్లడించింది. జవహార్లాల్ నెహ్రూ, కండ్లా పోర్టుల్లో డెలివరీ ఉంటుందని తెలిపింది.ప్రభుత్వం తరఫున నిర్వహించే ఉల్లి బఫర్ స్టాక్ క్రమంగా తగ్గిపోతున్న క్రమంలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సరఫరాను పెంచాలని భావిస్తున్నట్లు తెలిపింది నాఫెడ్.