సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వార్తలు వైరల్ అవుతాయో ఎవరు చెప్పలేరు. ప్రస్తుతం ట్విట్టర్‌లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనవల్లా చక్కర్లు కొడుతుంది. లండన్‌లో ఉన్న పూనవల్లాకు ఇటీవల Y-లెవల్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. దీని గురించి అదార్ పూనవల్లా మాట్లాడుతూ కరోనా టీకా కోసం భారతదేశంలోని వ్యాపార సంస్థల అధినేతలు, ముఖ్యమంత్రుల నుండి ప్రాణహాని ఉందని తెలిపారు. అయితే ఇదంతా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌ లో అతడి పేరు ట్రెండింగ్ కావడానికి కారణం కాదు. రచయిత నవోమి దత్తా, పూనవల్లా పేరును ఉపయోగించి కొన్ని ట్వీట్స్ చేసినప్పటి నుండి ప్రారంభం అయ్యింది.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: