రెజీనా తమిళంలో హీరోయిన్ గా 2005 లోనే అడుగు పెట్టింది.  ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి 2012 వరకు ఆగాల్సి వచ్చింది. అయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత రెజీనా కొన్ని మంచి సినిమాలు చేసింది.  సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత మెగా కాంపౌండ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది.  తెలుగు సినిమాలో ఇండస్ట్రీలో తరువాత ఆమెకు ఆఫర్లు తగ్గిపోయాయి.  తమిళంలో మాత్రం సినిమాలు చేస్తూనే ఉన్నది.  


తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్లో ఎవరు సినిమా చేసింది.  ఈ సినిమా సూపర్ హిట్టైంది.  ఎవరు ఈ స్థాయిలో హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.  థ్రిల్లింగ్ కథతో తెరకెక్కిన సినిమా కావడంతో ఆమెకు కలిసి వచ్చింది.  కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది.  ఇదే ఆమెకు ప్లస్ అయ్యింది.  సినిమా రిలీజ్ కు ముందు ఎవరు ప్రమోషన్స్ సమయంలో ఈ అమ్మడు ప్రెస్ మీట్ లో పాల్గొన్నది. ఆ సమయంలో ప్రెస్ కు ఫోజులు ఇచ్చింది.  


హీరోయిన్ కాబట్టి కలర్ఫుల్ డ్రెస్ లో మెప్పించింది.  ఆ ఫోటోలలో వీలైనంతగా గ్లామర్ ఒలికిస్తూ అందరినీ ఆకట్టుకుంది.   గ్రీన్.. పింక్ కాంబినేషన్ లో ఉన్న ప్యాంట్ సూట్ ధరించింది.  ఒక చేతికి ఫుల్ స్లీవ్ మరో చేతికి స్లీవ్ లెస్ గా కొంచెం వెరైటీగా కనిపిస్తోంది.  అయితే క్లీవేజ్ అందాలను ఫుల్ గా ధారపోయడంతో ఫోటో యమా హాట్ గా మారిపోయింది. బుగ్గ మీద చెయ్యి పెట్టుకొని ఒక స్మైల్ కూడా ఇచ్చింది. 


ఈఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఫోటో పోస్ట్ అయినా కొద్దిక్షణాల్లోనే వైరల్ గా మారింది. వేలాది మంది లైక్ చేశారు.  ఎవరు సినిమా హిట్ తరువాత ఈ ఫొటోకు మరింత వ్యాల్యూ పెరిగింది.  సినిమా తరువాత రెజీనాకు క్రేజ్ పెరిగింది.  రెండు సినిమాలు లైన్లో ఉన్నట్టు సమాచారం.  అటు తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  మొత్తానికి రెజీనాకు ఎవరు సినిమాతో మరలా ట్రాక్ లోకి వచ్చింది.  ఈసారైనా మెగా కాంపౌండ్ లో కూర్చోకుండా అందరితో సినిమాలు చేస్తే మంచిది.  


మరింత సమాచారం తెలుసుకోండి: