ఈ సందర్భంగా బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రూ.27,718 కోట్లను వ్యవసాయ రుణమాఫీ చేసినట్టు ఆర్బీఐ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ కి అలాగే మా ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని కొనియాడారు. రైతుబంధు రూపంలో రూ.28 వేల కోట్లు ఇచ్చామని.. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ రెట్టింపు అయ్యిందని తెలిపారు. తెలంగాణలో తలసరి ఆదాయం అరేళ్లలో రెట్టింపు అయ్యిందని.. దివాళాకోరు ప్రతిపక్షాలు ఆర్బీఐ నివేదికను గుర్తిస్తాయో లేదో చూడాలని అన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు కేసీఆర్కు జై కొడుతున్నారని గుర్తుచేశారు. ఏది ఏమైనా ఈ ఎన్నికలకు తెలంగాణలో ఒక రేంజ్లో అధికార మరియు ప్రతిపక్షాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు వరుస ఆరోపణలు చేసుకుంటున్నారు ,
ఈ సందర్భంగా బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రూ.27,718 కోట్లను వ్యవసాయ రుణమాఫీ చేసినట్టు ఆర్బీఐ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ కి అలాగే మా ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని కొనియాడారు. రైతుబంధు రూపంలో రూ.28 వేల కోట్లు ఇచ్చామని.. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ రెట్టింపు అయ్యిందని తెలిపారు. తెలంగాణలో తలసరి ఆదాయం అరేళ్లలో రెట్టింపు అయ్యిందని.. దివాళాకోరు ప్రతిపక్షాలు ఆర్బీఐ నివేదికను గుర్తిస్తాయో లేదో చూడాలని అన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు కేసీఆర్కు జై కొడుతున్నారని గుర్తుచేశారు. ఏది ఏమైనా ఈ ఎన్నికలకు తెలంగాణలో ఒక రేంజ్లో అధికార మరియు ప్రతిపక్షాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు వరుస ఆరోపణలు చేసుకుంటున్నారు ,