బీహార్ ఎన్నికల తర్వాత సీఎం మార్పు: సిద్ధరామయ్య

చెన్నై: బీహార్ ఎన్నికల అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రిగా యడియూరప్ప కొనసాగే అవకాశాలు లేవని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. తమిళనాడులోని ఓ స్థానిక టీవీ ఛానెల్ కు గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ భాజపా  ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగానే ఉందని అన్నారు.


"బీహార్ ఎన్నికల తరువాత కచ్చితంగా సీఎం మార్పు ఉంటుందనే విశ్వసనీయ సమాచారం నాకు ఉంది" అని సిద్ధరామయ్య అన్నారు. మీరంత కచ్చితంగా ఎలా చెప్పగలరు అని విలేకరి ఆడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తనకు దిల్లీ నుంచి సమాచారం అందిందన్నారు. సీఎం రాజీనామా చేసిన తరువాత భాజపా ఎన్నికలకు వెళ్లినా కాంగ్రెస్ ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉందన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు ఆయన చేయడం ఇది మొదటిసారేమీ కాదు. అక్టోబర్ నెలలో ఓ భాజపా ఎమ్మెల్యే ఇల్నాటి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఆయన వ్యాఖ్యల్ని సిద్ధరామయ్య సమర్థించారు. యడియూరప్ప ఎంతోకాలం ముఖ్యమంత్రిగా కొనసాగరని, ఆయన స్థానంలో మరో యువ నేతని సీఎం చేస్తారని ఆ భాజపా ఎమ్మెల్యే అప్పట్లో అన్నారు. " చాలామంది ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాలకు నిధులు రావట్లేదని అసంతృప్తితో ఉన్నారు. సీఎంగా ఆయన ఎక్కువ కాలం కొనసాగరనే మాట వాస్తవం" అని సమర్థించారు.

ఇదిలా ఉండగా ..భాజపా లో 75 ఏళ్ల పైబడిన నేతలని సలహాదారులుగా పరిమితం చేస్తారు. కానీ అందుకు భిన్నంగా సిద్ధరామయ్యని పార్టీ ముఖ్యమంత్రిగా కొనసాగిస్తోంది. దీనికి కారణం అక్కడ భాజపా కు విస్తృతమైన ఓటు బ్యాంకును ఆయన సాధించిపెట్టడమే.


సిద్ధరామయ్య వ్యాఖ్యల్ని మాత్రం ఆ రాష్ట్ర భాజపా నేతలు కొట్టిపడేశారు.  కర్ణాటకలో పూర్తి కాలం అధికారంలో కొనసాగాలని భాజపా కేంద్ర నాయకత్వం భావిస్తోందని ఆ పార్టీ ఎంపీ ప్రహ్లాద్ జోషీ స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు ఆయనే సీఎం గా కొనసాగాలని భాజపా అనుకుంటోందని, బీహార్ ఎన్నికల తరువాత తెలుస్తుందని వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: