భారతదేశం స్వేచ్ఛాయుతమైన దేశమే కాదు, సైనికపరంగానూ ఆర్ధికంగా ప్రపంచంలోని పెద్ద శక్తివంతమైనదని గవర్నర్ హరిచందన్ తెలిపారు. మన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాల వల్ల సంపన్న దేశంగా మారిందని అన్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి నేతాజీ చేసిన పోరాటం యువతను బాగా ఆకర్షించిందన్నారు. ఆ రోజుల్లో నేతాజీ ఒక సంచలనం అన్నారు. ‘‘నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను’’ అని దేశ యువతకు నేతాజీ పిలుపునిచ్చారని వివరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జాయింట్ సెక్రటరీ ఎ. శ్యామ్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ, అధికారులు, సిబ్బంది నేతాజీకి నివాళులర్పించారు.
భారతదేశం స్వేచ్ఛాయుతమైన దేశమే కాదు, సైనికపరంగానూ ఆర్ధికంగా ప్రపంచంలోని పెద్ద శక్తివంతమైనదని గవర్నర్ హరిచందన్ తెలిపారు. మన స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాల వల్ల సంపన్న దేశంగా మారిందని అన్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి నేతాజీ చేసిన పోరాటం యువతను బాగా ఆకర్షించిందన్నారు. ఆ రోజుల్లో నేతాజీ ఒక సంచలనం అన్నారు. ‘‘నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను’’ అని దేశ యువతకు నేతాజీ పిలుపునిచ్చారని వివరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జాయింట్ సెక్రటరీ ఎ. శ్యామ్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ, అధికారులు, సిబ్బంది నేతాజీకి నివాళులర్పించారు.